Namaste NRI

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏప్రిల్‌ 2 నుంచే

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో అన్ని రకాల కోవిడ్‌ నిబంధనలను ఎత్తేస్తూ మహారాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నిబంధనలు ఏప్రిల్‌ 2 నుంచే అమలులోకి వస్తాయని ప్రకటించారు. ఇక మాస్క్‌ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే వ్యక్తిగత శ్రద్ధ వల్ల ఎవరైనా ధరిస్తే ఇబ్బంది వుండదని, తాము మాత్రం మాస్క్‌ కచ్చితమన్న నిబంధనను మాత్రం విధించమని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే వెల్లడిరచారు.  రాష్ట్రంలో విధించిన కోవిడ్‌ నిబంధలన్నీ ఎత్తేస్తున్నాం. గుడి పాడ్వా (మహారాష్ట్ర నూతన సంవత్సరం) నుంచి అమలులో ఉంటాయని ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events