Namaste NRI

అభిమానమంటే ఇదే.. రష్యాలోని ఎల్ బ్రోస్ పర్వతంపై

యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన మౌంట్‌ ఎల్‌బ్రోస్‌ పర్వతాన్ని తెలంగాణకు చెందిన కుర్రాడు అధిరోహించారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ జిల్లా చెందిన భూక్య యశ్వంత్‌ నాయక్‌  రష్యాలోని 5,624 మీటర్ల అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖరాన్ని 22 డిగ్రీల వాతావరణంలో అధిరోహించి రికార్డు సృష్టించాడు. అయితే పర్వతం పైన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చిత్రాన్ని ఆవిష్కరించి భూక్య యశ్వంత్‌ నాయక్‌ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Social Share Spread Message

Latest News