Namaste NRI

టిల్లు రాక ఎప్పుడంటే ?

సిద్ధు జొన్నలగడ్డ కథాయకుడిగా నటిస్తున్న చిత్రం టిల్లు స్కేర్‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు.  అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక . ఈ సీక్వెల్‌ కల్ట్‌ మూవీగా నిలవడం ఖాయమని మేకర్స్‌ నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పటికే విడుదలైన పాటల కు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని, మల్లిక్‌ రామ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ని మించి విజయాన్ని సాధి స్తుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న సినిమా విడుదల చేస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా సాయిప్రకాశ్‌ గుమ్మడిసిం గు, సమర్పణ:  శ్రీకర స్టూడియోస్. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events