భారత గాన కోకిల లతా మంగేష్కర్కు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో నివాళి అర్పించారు. ఒడిశాకు చెందిన ప్రసిద్ధ కళాకారుడైన ఆయన పూరీలోని సముద్ర తీరంలో లతా మంగేష్కర్ సైకత శిల్పాన్ని రూపొందించారు.
ముచ్చింతల్ లోని శ్రీరామనుజం సహస్రాబ్ది వేడుకల్లో సినీ నటుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రామానుజాచార్య సమతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం చిన జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.