Skip to main content

Namaste NRI

భారత గాన కోకిల లతా మంగేష్కర్‌కు సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ తనదైన శైలిలో నివాళి అర్పించారు. ఒడిశాకు చెందిన ప్రసిద్ధ కళాకారుడైన ఆయన పూరీలోని సముద్ర తీరంలో లతా మంగేష్కర్‌ సైకత శిల్పాన్ని రూపొందించారు.

Social Share Spread Message

Latest News