RRR చిత్ర ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు దర్శకుడు రాజమౌళి, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్.ఇప్పుడు అమృతసర్ లోనీ స్వర్ణదేవాలయం సందర్శించారు.
ఆస్ట్రేలియా నుంచి తిరిగి తెప్పించిన 29 భారతీయ కళాఖండాల్ని ప్రధాని మోదీ పరిశీలించారు. వీటిలో శివుడు, విష్ణు, జైన సంప్రదాయానికి సంబంధించిన పురాతన విగ్రహాలున్నాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందివని ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన దర్శనం మొగిలయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నుంచి మొగిలయ్య పద్మశ్రీ స్వీకరించారు