జనగణమన చిత్రబృందం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఢిల్లీలో కలిసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు విజయ్ దేవరకొండ, ఛార్మీ తదితరులు పాల్గొన్నారు.