Namaste NRI

కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌దుప‌రి ప్ర‌ధాన క‌మిష‌నర్‌గా రాజీవ్ కుమార్ నియ‌మితుల‌య్యారు. ఈ నెల 15 న నూత‌న ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా రాజీవ్ కుమార్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.