Sweden headquartered EMPE Diagnostics announced the setting up of their global production facility for Tuberculosis diagnostic kits at Genome Valley in Hyderabad.
దావోస్ వేదికగా మంత్రి కేటీఆర్తో హ్యుందాయ్ సీఈవో యంగ్చోచి సమావేశమయ్యారు. హ్యుందాయ్ గ్రూప్ తెలంగాణలో రూ. 1,400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామినీ కలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, చిత్రంలో మాజీ ప్రధాని దేవెగౌడ.
సీఎం వైయస్.జగన్ను కలిసిన ప్రవాసాంధ్రులు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని కితాబు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో చక్కటి కృషిచేస్తున్నారన్న ప్రవాసాంధ్రులు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని కితాబు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డిజిటల్ తెలంగాణ లో భాగంగా మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్ మైఖెల్ ఫ్రమాన్ తో ఎంఓయూ, చిత్రంలో TS IT సెక్రటరీ జయేష్ రంజన్
ఏపీ సీఎం శ్రీ వైయస్.జగన్తో మీషో సీఈఓ విదిత్ ఆత్రేయ, బైజూస్ వైస్ ప్రెశిడెంట్ సుష్మిత్ సర్కార్, కాయిన్స్విచ్ క్యూబర్ గ్రూప్ సీఈఓ ఆశిష్ సింఘాల్, ఈజీమై ట్రిప్ ప్రశాంత్పిట్టి, వీహివ్.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్ జయకుమార్, కొర్సెరా వైస్ ప్రెశిడెంట్ కెవిన్ మిల్స్ ఉన్నారు.