ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన బోనాల వేడుకలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు.