అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికైన జో బైడెన్ తొలిసారి ఇజ్రాయెల్లో పర్యటించారు. బెన్ గురియన్ ఎయిర్పోర్టులో విమానం దిగిన జో బైడెన్కు ఇజ్రాయెల్ ప్రధాని యైర్ లాపిడ్, అధ్యక్షుడు బజాక్ హెర్జాగ్ స్వాగతం పలికారు.
ఢిల్లీలోని సుప్రీంకోర్టు సముదాయంలో న్యాయవాదుల కోసం నూతనంగా నిర్మించిన యుటిలిటీ లాంజ్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.