Namaste NRI

దోబారా చిత్రానికి అరుదైన అవకాశం

దోబారా చిత్రానికి అరుదైన అవకాశం లభించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్వప్‌ తెరకెక్కించారు. 2018లో విడుదలైన స్పానిస్‌ చిత్రం  మిరేజ్‌ కు రీమేక్‌ గా ఈ సినిమా రూపొందింది. తాప్సి పన్ను ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మెల్‌బోర్న్‌ ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తొలి చిత్రంగా ప్రదర్శించనున్నారు. ఆగస్టు 12 నుంచి 20 వరకు సాగే ఈ  చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి తాప్సి, అనురాగ్‌ వెళ్లనున్నారు.  ఈ సందర్భంగా తాప్సి మాట్లాడుతూ ఈ అరుదైన గౌరవానికి చాలా ఆనందంగా ఉంది. మా కష్టమేంటో మెల్‌బోర్న్‌లో ప్రదర్శించుకున్నాం. నన్ను ఇందులో ముఖ్య పాత్రకు ఎంపిక చేసుకున్నందుకు అనురాగ్‌కు  కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events