Namaste NRI

భారత్‌కు ఎలాన్‌ మస్క్‌.. కీలక ప్రకటన చేసే అవకాశం ?

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ ఈ నెలలో భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ తోనూ భేటీ కానున్నారని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా దేశంలో పెట్టుబడులు, టెస్లా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు కు సంబంధించిన ప్రకటనలు ఉండొచ్చని తెలిసింది.  ఢల్లీిలో ఏప్రిల్‌ 22న ప్రధానితో మస్క్‌ భేటీ కానున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆపై తన ప్రణాళికలను వేరేగా వెల్లడిరచనున్నారని పేర్కొన్నా యి. ఈ పర్యటనపై అటు ప్రధాని మోదీ కార్యాలయం గానీ, టెస్లా గానీ అధికారికంగా స్పందించలేదు.  మస్క్‌ పర్యటనలో చివరి నిమిషంలో అజెండాలో మార్పులు ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events