Namaste NRI

చైనాలో భారత్ నూతన కాన్సులేట్ భవనం ప్రారంభం

చైనాలోని వాణిజ్య నగరమైన షాంఘైలో అధునాతన కాన్సులేట్ భవనాన్ని భారత్ ప్రారంభించింది. ఆ నగరంలో భారత్ కు చెందిన అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి. అక్కడి భారత వ్యాపార వేత్తలకు సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. చాగ్నంగ్ జిల్లాలో ప్రఖ్యాత డానింగి సెంటర్లో ఈ కొత్త కాన్సులేట్ ఏర్పాటు అయింది.గతంలో ఉన్న భవనంతో పోలిస్తే ఇది రెట్టింపు పరిమాణంలో వుంటుంది.చైనా లో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ దీన్ని ప్రారంభించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events