Namaste NRI

చంద్రబాబుకు ఎన్నారైల సంఘీభావం

రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బ్రిటన్‌లోని ఎన్నారైలు సంఘీభావం ప్రకటించారు. లండన్ పార్లమెంట్ ముందున్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సత్యమేవ జయతే దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యుకె లో భారత రాయబారి దొరైస్వామి, స్థానిక భారత సంతతి ఎంపీ వీరేంద్ర శర్మ తెలుగు ప్రజల కలిశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events