Namaste NRI

దక్షిణాఫ్రికా జడ్జిగా భారత సంతతి వ్యక్తి ఎంపిక

దక్షిణాఫ్రికాలో అత్యున్నత ధర్మాసనమైన కాంస్టిట్యూషన్‌ కోర్టుకు న్యాయమూర్తిగా ఓ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎంపికయ్యారు. నరేంద్రన్‌ జోడీ కొల్లాపెన్‌ను న్యాయమూర్తిగా ఎంపిక చేసినట్టు దేశాధ్యక్షుడు సిరిల్‌ రామఫోనా తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఈ ఇద్దరు విశేష కృషి చేశారని అధ్యక్షుడు రామఫోసా ప్రసంసించారు. సుదీర్ఘ ఇంటర్వ్యూల అనంతరం నరేంద్రన్‌తో పాటు రమాకా మథూపో రాజ్యాంగ కోర్టులో న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events