నూతన సంవత్సరం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం పూజారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రధానిని శేష వస్త్రంతో సన్మానించారు.