తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్రా ఎల్ల దంపతులు రూ.2 కోట్లు విరాళంగా అందజేశారు.