మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముచ్చింతల్లోని సమతా మూర్తి విగ్రహాన్ని కుటుంబసమేతంగా దర్శనం చేసుకున్నారు. సమారోహంలో అర్చకులు సిఎం శివరాజ్ సింగ్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు.