Skip to main content

Namaste NRI

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముచ్చింతల్లోని సమతా మూర్తి విగ్రహాన్ని కుటుంబసమేతంగా దర్శనం చేసుకున్నారు. సమారోహంలో అర్చకులు సిఎం శివరాజ్ సింగ్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

Social Share Spread Message

Latest News