త్రిపుర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నాయకుడు మాణిక్ సాహా ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ ఎస్ఎన్ ఆర్యా మాణిక్తో ప్రమాణం చేయించారు.