తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నా డిఎంకె బహిష్కరణ నేత పన్నీర్ సెల్వం అధికార డిఎంకె పార్టీలో చేరారు, సిఎం స్టాలిన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు