Namaste NRI

బీజేపీ అధికారంలోకి రాదని తెలిసి… టీఆర్‌ఎస్‌ నాయకులపై

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని తెలిసి, టీఆర్‌ఎస్‌ నాయకులపై నిందలు వేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢల్లీి లిక్కర్‌ స్కాంకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలను ఖండిరచారు. ఆ ఆరోపణలు నిరాధారమని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవితపై బురదజల్లడం సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సరైన సమయంలో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్పారని స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events