Skip to main content

Namaste NRI

భారతీయ అమెరికన్ కీలక పదవి

భారతీయ అమెరికన్‌ మహిళ న్యాయవాది రమ్య జవహర్‌ కుదెకల్లు (32)కు కీలక పదవి దక్కింది. న్యూయార్క్‌ సిటీ బార్‌ అంతర్జాతీయ మానవ హక్కుల కమిటీ చైర్ప్‌ర్సన్‌గా రమ్య ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవికి ఎన్నికైన తొలి శ్వేతజాతి యేతర మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. రమ్య ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. బెంగళూరులోనే పుట్టి పెరిగిన రమ్య విద్యాభ్యాసం ఊటీతో పాటు బెంగళూరులోనే కొనసాగింది. ఆ తర్వాత ఇంటర్నెషనల్‌ లా అండ్‌ జస్టిస్‌లో మాస్టర్స్‌ కోసం న్యూయార్క్‌ వెళ్లారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లోని కార్డోజో లా స్కూల్‌ టీచింగ్‌ చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News