Namaste NRI

అబుధాబి కీలక నిర్ణయం.. మార్చి 17 నుంచే అమల్లోకి

అబుధాబి కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ నిబంధనలను సవరిస్తూ వ్యాక్సిన్‌ తీసుకొని వారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం కొవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకోని రెసిడెంట్లు, టూరిస్టులకు తీపి కబురు చెప్పింది. కల్చరల్‌, టూరిస్ట్‌ ప్రదేశాల్లోకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు మార్చి 17 నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడిరచింది. అయితే సదరు వ్యక్తులు ఆయా ప్రదేశాలను సందర్శించే కంటే 48 గంటల ముందు కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ పొందాలని స్పష్టం చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events