ఏపీ సీఎం శ్రీ వైయస్.జగన్తో మీషో సీఈఓ విదిత్ ఆత్రేయ, బైజూస్ వైస్ ప్రెశిడెంట్ సుష్మిత్ సర్కార్, కాయిన్స్విచ్ క్యూబర్ గ్రూప్ సీఈఓ ఆశిష్ సింఘాల్, ఈజీమై ట్రిప్ ప్రశాంత్పిట్టి, వీహివ్.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్ జయకుమార్, కొర్సెరా వైస్ ప్రెశిడెంట్ కెవిన్ మిల్స్ ఉన్నారు.