Namaste NRI

షష్టిపూర్తి చిత్రం నుండి  ఏదో ఏ జన్మలోదో ..పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

రూపేష్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథాచిత్రం షష్టిపూర్తి. ఆకాంక్షసింగ్‌ కథానాయిక. రాజేంద్రప్రసాద్‌, అర్చన ముఖ్య పాత్రధారులు. పవన్‌ ప్రభ దర్శకుడు. ఇళయరాజా సంగీత దర్శకుడు. ఈ సినిమా కోసం కీరవాణి రాసిన ఏదో ఏ జన్మలోదో  అంటూ సాగే గీతాన్ని ఇళయరాజా స్వరపరిచారు. ఆనన్యభట్‌ పాడారు. దేవిశ్రీప్రసాద్‌ పాటను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ పాటలో కథంతా చెప్పాలి. అందుకే కీరవాణిగారిని రాయమని అడిగాం. ఇళయరాజా సంగీతంలో పాట అనగానే ఆయన ఆనందంగా ఒప్పుకున్నారు. గొప్పగా రాశారు  అని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]