Namaste NRI

అధ్యక్ష పదవికి నేడు ఎన్నిక… శ్రీలంక సారథి ఎవరు?

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నేడు దేశాధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. మొత్తం 38 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీ పడుతున్నారు. దాదాపు 1.70 కోట్ల మంది ప్రజలు నేరుగా ఓటు వేసి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఒక్కో ఓట రు ముగ్గురికి ఓటు వేయవచ్చు. 50% ఓట్లు దక్కించుకున్న అభ్యర్థి విజయం సాధిస్తారు. శ్రీలంక అధ్యక్ష పదవి కోసం 38 మంది పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, అనుర కుమార దిస్సనాయకే, సజిత్‌ ప్రేమదాస మధ్యనే నెలకొన్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events