Namaste NRI

సీఎం వైయస్‌.జగన్‌ను కలిసిన ప్రవాసాంధ్రులు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని కితాబు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో చక్కటి కృషిచేస్తున్నారన్న ప్రవాసాంధ్రులు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని కితాబు.

Social Share Spread Message

Latest News