Namaste NRI

విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ  పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనలు ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి ప్రధాని చేరుకున్నారు.  పర్యటనలో భాగంగా మోదీ ఈ రెండు దేశాల అధినేత‌లతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రస్తుతం గందరగోళ ప్రపంచ పరిణామాల మధ్య భారత్ దౌత్యపరమైన కీలక చర్చలు జరిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 21 న పోలాండ్ , ఉక్రెయిన్‌లలో పర్యటన ప్రారంభించిన,  మూడు రోజుల ల పాటు ఈ రెండు దేశాల్లో కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. దౌత్యపరంగా ప్రధాని మోదీ కీరోల్ పోషించారు. పోలెండ్‌ పర్యటనలో భాగంగా ఇండియా, పోలాండ్ మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలకు బలం చేకూరుస్తూ పోలాండ్‌లో ప్రధాని పర్యటించారు. గత 45 ఏళ్లలో పోలాండ్‌లో పర్యటించిన భారత ప్రధాని మోదీయే కావడం విశేషం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events