Namaste NRI

దేశంలోనే ముకేశ్- నీతా అంబానీ మొదటి స్థానం

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ దేశంలో శక్తిమంతమైన జంట (పవర్‌ కపుల్‌) గా  మొదటి స్థానంలో నిలిచారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బ్రాండ్స్‌ ఈ సర్వే నిర్వహించింది. అంబానీ జంటకు 94 శాతం స్కోరు లభించింది. దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ జంట 86 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ 79 శాతంతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. షారుఖ్‌`గౌరీ ఖాన్‌, అమితబ్‌ జయాబచ్చన్‌, నారాయణమూర్తి, సుధా తదితర జంటలు తొలి 10 స్థానాల్లో నిలిచారు. నూతన వధూవరులు విక్కీ, కత్రినాలు తొమ్మిదో స్థానంలో నిలవడం విశేషం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events