
Tokyo, Japan: TAJ ఆధ్వర్యంలో జపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా శ్రీరామనవమి పూజా కార్యక్రమాలు
జపాన్లోని టోక్యో నగరం నిషిఓజిమ(Nishiojima) వేదికగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరిగాయి. తాజ్ -తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (TAJ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్థానిక తెలుగు ప్రజలు

అమెరికాలో ఐటీ పారిశ్రామికవేత్తలతో APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ భేటీ
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఐటీ సర్వ్ లో ఐటీ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఐటీ పారిశ్రామికవేత్తలను మన్నవ మోహన కృష్ణ కోరారు.

హెచ్-1బీ వీసాదారులకు.. అమెరికా గుడ్ న్యూస్!
అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారులు, ఇతర విదేశీ కార్మికుల వేతనాలు పెంచాలని యోచిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. తాజాగా వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నారు. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు ఆ

వాళ్లు 7 రోజులు అడిగితే.. నేను 10 రోజులు ఇచ్చా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో మెట్టు దిగారు. యూఎస్-ఇజ్రాయెల్తో యుద్ధ విరమణకు అమెరికా ప్రతిపాదించిన 15 షరతులను ఇరాన్ నిర్దంద్వంగా తిరస్కరించినప్పటికీ హొర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేస్తామంటూ గతంలో

ప్రవాస భారతీయులకు వంశీ ఉగాది పురస్కారాలు
వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలలో భాగంగా, ఈ పరాభవ నామ సంవత్సర ఉగాదికి వివిధ దేశాల తెలుగు సంస్థలనుండి సాంస్కృతిక కళారంగ విభాగాలలో విభిన్న సేవలు

రాందేవ్ బాబా కీలక వ్యాఖ్యలు.. అమెరికా గెలువదు, ఇరాన్ ఓడదు
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై యోగా గురు, పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా గెలువదని, ఇరాన్ ఓడిపోదని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి








