
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దంపతులు దుర్మరణం చెందారు. వాషింగ్టన్ లో వారు ప్రయాణిస్తున్న కారును వేరొక వాహనం ఢీకొనడంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన మారిషస్ అధ్యక్షుడు
గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతున్న ఈ మహ సభల్లో మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ పాల్గొన్నారు.

మోదీని ప్రశంసిస్తూనే .. హెచ్చరించిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని ఒకవైపు ప్రశంసిస్తూనే మరోవైపు నుంచి చురకలు అంటించారు. మోదీ చాలా మంచి వ్యక్తి అని పొగుడ్తూనే.. తనకు నచ్చినట్లుగా చేయకపోతే సుంకాలు పెంచుతానని హెచ్చరించారు. వెనెజువెలా

అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెనక్కి తగ్గారు. తమ దేశంతో కలిసి పనిచేయాలని, తమకు సహకరించాలని అమెరికాకు పిలుపునిచ్చారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను

Singapore : శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో ఆత్మీయ సమ్మేళనం
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం సింగపూరులోని నేషనల్ పబ్లిక్ స్కూలు ఆవరణలో దాదాపు 400

ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతిని కలిసిన ఆటా ప్రతినిధి బృందం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధి బృందం, ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మోలుగరం గారి ఆహ్వానం మేరకు ఆయనను కలసి, విశ్వవిద్యాలయ అకడమిక్ ప్రగతి మరియు పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంపై చర్చించింది.








