
వైభవంగా స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు 2025 ఏప్రిల్ 26 శనివారం నాడు 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

40ఏళ్ల తర్వాత తొలి భారతీయుడిగా.. శుభాన్షు శుక్లా రికార్డ్!
ఏఎక్స్-4 మిషన్ పైలట్గా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మే 29న అంతరిక్షంలోకి వెళ్తున్నారు. భారత్, పోలండ్, హంగేరీ వ్యోమగాములతో కూడిన అంతర్జాతీయ బృందానికి నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ నేతృత్వం వహిస్తున్నారు. వ్యోమగాములు

అమెరికాలో అక్రమ ప్రవేశానికి భారతీయుల వ్యూహం!
2020 లో పలువురు విదేశీయులు ఎటువంటి పత్రాలు లేకుండా అమెరికాలోకి చొరబడ్డారు. అదే మార్గంలో గుజరాత్లోని మెహసానా జిల్లా కడీ ప్రాంతానికి చెందిన లాయర్ దంపతులు తమ రెండేండ్ల కుమారుడిని ఇండియాలోనే వదిలేసి అమెరికాలో

కెనడాలో అధికార లిబరల్ పార్టీకే పట్టం
కెనడా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. దాంతో కెనడా ప్రధాని మార్క్ కార్నీ నే మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఈ ఎన్నికల్లో

కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి
కెనడాలో ఓ భారతీయ విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోయింది. అదృశ్యమైన వంశిక (21) మృతదేహం బీచ్లో కనిపించింది. భారత హైకమిషన్, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆప్ నేత దేవిందర్ సింగ్

జర్మనీలో తెలుగు ప్రవాసుల భారీ ర్యాలీ
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని నిరసిస్తూ జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో తెలుగు ప్రవాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. భారత్, జర్మనీ జెండాలతో శాంతి ర్యాలీ చేపట్టి ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. కైసర్సాక్