Namaste NRI

రష్యా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

బ్రిక్స్‌ సదస్సు లో పాల్గొనేందుకు రష్యాకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తో భేటీ అయ్యారు. బ్రిక్స్‌ సదస్సుకు ముందుగా కజాన్‌ లో ఈ ఇరుదేశాల అధినేతల భేటీ జరిగింది. ఈ సందర్భంగా రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించారు. ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసుకుని, పరస్పర సహకారం అందించుకుంటూ అభివృద్ధి చెందాలని సదస్సులో నిర్ణయించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events