ఆస్ట్రేలియా నుంచి తిరిగి తెప్పించిన 29 భారతీయ కళాఖండాల్ని ప్రధాని మోదీ పరిశీలించారు. వీటిలో శివుడు, విష్ణు, జైన సంప్రదాయానికి సంబంధించిన పురాతన విగ్రహాలున్నాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందివని ఉన్నాయి.