Namaste NRI

రామ్ పోతినేని కొత్త సినిమా షురూ

రామ్‌ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్య క్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మహేష్‌బాబు పి. దర్శకత్వం. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్‌ మలినేని కెమెరా స్విఛాన్‌ చేయగా, మరో దర్శకుడు హను రాఘవపూడి క్లాప్‌ ఇచ్చారు.

దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు శివ నిర్వాణ, పవన్‌ సాధినేని స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. యువతకు నచ్చే అంశాలతోపాటు చక్కని కథ, కథనంతో సినిమా రూపొందనున్న దని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events