Namaste NRI

యూఎస్ ఓపెన్ బరిలో సానియా మీర్జా

భారత మహిళా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా  ఈనెల 30 నుంచి న్యూయార్క్‌లో మొదలయ్యే చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ  యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొనుంది. ఈ మేరకు నిర్వాహకులు ఆమెకు మహిళల డబుల్స్‌ విభాగంలో వైల్డ్‌ కార్డును కేటాయించారు.  అమెరికా ప్లేయర్‌ కోకో వాండెవెతో కలిసి సానియా ఆడుతుంది. యూఎస్‌ ఓపెన్‌కు సన్నాహాల్లో భాగంగా ఈ నెల 16  నుంచి జరిగే సిన్సినాటి ఓపెన్‌ టోర్నీలో ట్యునీషియా క్రీడాకారిణి ఆన్స్‌ జబూర్‌తో కలిసి సానియా బరిలోకి దిగనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events