Namaste NRI

సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. హజ్ యాత్ర‌కు కొత్త నిబంధనలు

హజ్‌-2025 కోసం మక్కా యాత్రకు వెళ్లనున్న హజ్‌ యాత్రికలకు హజ్‌ కమిటీ కొత్త నిబంధనలు ఖరారు చేసింది. హజ్‌ యాత్రలో భాగాంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను అరబ్బులోని భారత ఎంబేసీ కేంద్ర హజ్‌ కమిటీకి పంపింది.2025లో జరగనున్న హజ్‌ వచ్చే సంవత్సరం జూలై చివరి లేదా ఆగస్టు తొలి వారంలో రానున్న క్రమంలో యాత్రికుల పాస్‌పోర్టు విషయమై కీలక మార్పులను చేసింది. హజ్‌ యాత్రికుల పాస్‌పోర్టులో 2026 జనవరి 31 వరకు గల వాలిడిటీతో పాటు మెషిన్‌ రీడిబిలిటీ ఉండాలని రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ సయ్యద్‌ అఫ్జల్‌ బియాబాని ఖుస్రో పాషా మీడియాకు వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events