Namaste NRI

రాఘోపూర్‌లో తేజ‌స్వీ యాద‌వ్ గెలుపు

ఆర్జేడీ నేత తేజస్వీ యాద‌వ్ ఎట్ట‌కేల‌కు గెలిచారు. 11 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్య‌ర్థి స‌తీష్ కుమార్ యాద‌వ్‌పై తేజ‌స్వీ యాద‌వ్ విజ‌యం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఆధిక్యంలో కొన‌సాగిన తేజ‌స్వీ, ఆ త‌ర్వాత వెనుకంజ‌లో ఉన్నారు. చివ‌ర‌కు ఎట్ట‌కేల‌కు విజ‌యం వ‌రించింది. తాజా గెలుపుతో తేజ‌స్వీ యాద‌వ్ వ‌రుస‌గా మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్ట‌నున్నారు. తేజ‌స్వీ యాద‌వ్‌కు 1,19,780 ఓట్లు పోల‌య్యాయి.

Social Share Spread Message

Latest News