రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని శ్రీరామానుజ స్వామివారి సహస్రాబద్ది సమరోహ కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలైంది. చినజీయర్ ఆశ్రమం నుంచి స్వామి వారి శోభయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు.