తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్రావు ఏడుపాయల వన దుర్గా మాతను దర్శించుకున్నారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు.