రాజ్యసభ సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీలు విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. ఉపరాష్ట్రపతి వారిసేవలను అభినందించారు