దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐ ఎన్ ఎస్ విక్రాంత్ ను ప్రధాని నరేంద్ర మోది నౌకాదళంలో ప్రవేశపెట్టారు. నౌకా దళానికి సరికొత్త గుర్తు ను కూడా ఆవిష్కరించారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుండి అక్టోబరు 5వ తేదీ వరకు జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.