Skip to main content

Namaste NRI

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రముఖులు

సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ ఎట్‌ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రులుఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ తో పాటు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events