Namaste NRI

6న ఏపీ కేబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ఆగస్టు 6న జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events