Namaste NRI

ఓటీటీలోకి డాకు మహారాజ్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా, శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. అనగనగా ఒక రాజు, చెడ్డవాళ్లందరూ డాకు అనేవాళ్లు, కానీ మాకు మాత్రం మహారాజ్ అంటూ నెట్ ఫ్లిక్స్ రాసుకోచ్చింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events