అస్సాంలో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ.ఈశాన్య భారతదేశంలో ఏర్పాటు చేసిన తొలి అత్యవసర ల్యాండిగ్ ఫెసిలిటీ(ELF) పై ప్రధాని మోదీ ప్రయాణించిన airkraft (c-130j) లాండ్ అయింది. ప్రధాని మోదీ నేడు దీన్ని ప్రారంభించారు. ఈ ఫెసిలిటీ చైనా సరిహద్దుకు 300 కి మీ దూరంలో ఉంది. ఈ సందర్భంగా వాయుసేన ప్రత్యేక విన్యాసాలు చేసింది. అత్యవసర సమయాల్లో సహాయక కార్యకలాపాలు, తక్షణమే స్పందించడానికి ఈ ఎమర్జెన్సీ ల్యాండిగ్ ఫెసిలిటీ కీలకమని మోదీ పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నపుడు భారత వాయు సేన వేగంగా స్పందించడానికి వీలు కలుగుతుంది. ఇప్పటికే paప పశ్చిమ, ఉత్తర, మధ్య భారతంలో ఈ ఈఎల్ ఫ్ ఉన్నాయి.


















