Namaste NRI

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులు

మలేషియా మరియు సింగపూర్ పర్యటనలో ఉన్న తెలుగు తేజం, భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని ఆత్మీయంగా కలిసి , సన్మానించిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం. ఈసందర్భంగా సింగపూర్ లో తెలుగు వారికి , తెలుగు భాషకు తెలుగు సమాజం అంకితభావంతో చేస్తున్న కార్యక్రమాల వివరాలను ఆసక్తితో తెలుసుకొని ప్రశంసించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events