Namaste NRI

జో బైడెన్ కీలక నిర్ణయం… తాలిబన్లకు మరో షాక్

అఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న బాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 9.5 బిలియన్‌ డాలర్ల ఆఫ్ఘన్‌ ద్రవ్య నిల్వలను స్తంభింపజేశారు. ఆ దేశం తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో ఈ చర్య చేపట్టారు. తాలిబన్ల దూకుడుడు బైడెన్‌ సర్కార్‌ బ్రేకులు వేసింది. ఆఫ్ఘనిస్థాన్‌ బ్యాంకుకు చెందిన సుమారు 9.5 బిలియన్‌ డాలర్ల నిధులను తాలిబన్లు యాక్సెస్‌ చేయకుండా, ఆ దేశానికి బదిలీ కాకుండా నిరోధించారు. యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ ఎల్‌ యెల్లెన్‌, ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ ఆఫీస్‌ ఆఫ్‌ ఫారిస్‌ అసెట్స్‌ కంట్రోల్‌ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా బ్యాంకుల్లో ఉన్న ఆఫ్ఘన్‌ ప్రభుత్వ  ద్రవ్య నిల్వలను స్తంభింపజేయాలని ఆదేశించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events