Namaste NRI

మే 20న అట్లాంటాలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు

అమెరికాలోని అట్లాంటా నగరంలో మే 20న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి,  నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌) శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఎన్టీఆర్‌ అభిమానులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని, టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అట్లాంటాలోని డేసనమిడిల్‌ స్కూల్‌లో ఈ కార్యక్రమానికి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events