Namaste NRI

బుర్కినా ఫాసోకు భారత రాయబారిగా ఓం ప్రకాష్‌ మీనా

బుర్కినా ఫాసో దేశానికి భారత తదుపరి రాయబారి గా ఓం ప్రకాష్‌ మీనా నియమితులయ్యారు. త్వరలో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఓం ప్రకాష్‌ మీనా 1979 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో రాజస్థాన్ చీఫ్‌ సెక్రెటరీగా కూడా పని చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events